Friday, July 10, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

ఎల్‌నినో ప్రభావానికి ముందస్తు చర్యలు..

రాష్ట్రంలో రానున్న వ్యవసాయ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం కారణంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా పశుసంపద రక్షణ, పశుపోషకుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని...

శ్రీవాణి దర్శన టికెట్లలో సమయం తప్పు..

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు టీటీడీ సిబ్బంది చేసిన చిన్న పొరపాటు కారణంగా కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లపై దర్శన సమయం తప్పుగా ముద్రించడంతో సుమారు 300...

జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన “చెట్టు మీద దెయ్యం నాకేం భయం”

తెలుగు ప్రేక్షకులకు సరికొత్త హారర్, సస్పెన్స్ అనుభూతిని అందించేందుకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమైంది. భయం, ఉత్కంఠ, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన “చెట్టు మీద దెయ్యం నాకేం భయం” చిత్రం జూన్ 26న...

అషూర్‌ఖానాలకు వెంటనే నిధులు విడుదల చేయాలి: కవిత డిమాండ్

మొహర్రం సంతాప దినాల సందర్భంగా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. మొహర్రం సందర్భంగా మతపరమైన కార్యక్రమాలు నిర్వహించే అషూర్‌ఖానాలకు...

రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టే గెలుస్తుంది: రాంచందర్ రావు

హైదరాబాద్, జూన్ 23: తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్...
spot_img

Hot Topics

error: Content is protected !!