మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల SIR అవగాహన వర్క్షాప్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పాల్గొన్నారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్తో కలిసి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ...
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల SIR అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో కలిసి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్...
దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన ప్రశ్నపత్రాల లీకేజీ వివాదం అనంతరం నిర్వహిస్తున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షకు సర్వం సిద్ధమైంది. వైద్య, దంత విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ ప్రతిష్ఠాత్మక...
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సింగరేణి ‘బాయిబాట’ కార్యక్రమంలో భాగంగా శనివారం జయశంకర్ భూపాలపల్లి...
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు నెల రోజులుగా చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్కు మల్కాజ్గిరి కోర్టు...