Saturday, June 20, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

కాప్రా చెరువుకు రూ.35 కోట్లతో మహర్దశ.. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి ఘన సన్మానం

ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మా రెడ్డి కృషి ఫలితంగా కాప్రా చెరువుకు మహర్దశ పట్టబోతోందని తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర నాయకులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కాప్రా కన్వీనర్ రేగళ్ల...

మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి బలమైన వేదిక – మంత్రి సీతక్క

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరై...

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఢిల్లీ ఎక్సైజ్ కేసులో కొత్త మలుపు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ, ఈ కేసును ఇకపై తాను విచారించబోనని ప్రకటించారు. ఇదే సమయంలో అరవింద్...

నీట్-యూజీ 2026 రద్దుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

(నీట్-యూజీ) 2026 రద్దు అంశంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ తీవ్రంగా స్పందించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆయన ధ్వజమెత్తారు. పేపర్ లీకేజీ కారణంగా పరీక్ష రద్దు...

కవితకు కోర్టు సమన్లు జారీ.. రేపు హాజరుకావాలని ఆదేశం

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో కామారెడ్డిలో నిర్వహించిన రైల్‌రోకో ఆందోళన నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితపై ...
spot_img

Hot Topics

error: Content is protected !!