Friday, July 10, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

ఆర్‌యూబీ సమస్యపై రాజ్యలక్ష్మి చొరవ.. ఎంపీ ఈటల రాజేందర్‌తో బాధితుల భేటీ

వినాయక్ నగర్ డివిజన్ పరిధిలో ప్రతిపాదించిన ఆర్‌యూబీ (రైల్వే అండర్ బ్రిడ్జి) నిర్మాణంపై స్థానిక కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌యూబీ నిర్మాణం కోసం అధికారులు మార్కింగ్ చేయడంతో పలు ఇళ్లు కోల్పోయే...

హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్లు వెంటనే ఇవ్వాలి: ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్

తెలంగాణలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ, మండల స్థాయిలో పనిచేస్తున్న విలేకరులకు ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు, గౌరవం అందడం...

విజయ్‌కు త్రిష స్పెషల్ బర్త్‌డే విషెస్.. ఒక్క ఫొటోతో పుకార్లకు చెక్

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన పుట్టినరోజును మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన జరుపుకున్న తొలి పుట్టినరోజు కావడంతో సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు...

రామ్ చరణ్‌ను ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ అన్న ప్రధాని మోదీ.. తండ్రిగా గర్వంగా ఉందన్న చిరంజీవి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రశంసలు మెగాస్టార్ చిరంజీవికి అపారమైన ఆనందాన్ని కలిగించాయి. తన కుమారుడిని ప్రధాని మోదీ ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ అని సంబోధించడంపై...

తెలంగాణపై ఫోకస్ పెంచిన జనసేన..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణలో పార్టీ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు, కొత్త చేరికలను సమన్వయం...
spot_img

Hot Topics

error: Content is protected !!