Thursday, July 30, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

యాంటీ ఎమర్జెన్సీ డే సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సెమినార్

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో "యాంటీ ఎమర్జెన్సీ డే" ప్రత్యేక సెమినార్ ఘనంగా నిర్వహించారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ, పౌర...

వినాయక్ నగర్‌లో రైల్వే అండర్ బ్రిడ్జి వివాదం.. బాధితులకు అండగా నిలిచిన ఎంపీ

వినాయక్ నగర్ డివిజన్ పరిధిలో ప్రతిపాదిత రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం అభివృద్ధి పనులను స్వాగతిస్తున్నప్పటికీ, ప్రతిపాదిత నిర్మాణం కారణంగా తమ నివాసాలు, రాకపోకలు, జీవన విధానంపై తీవ్ర ప్రభావం పడుతుందని కాలనీవాసులు...

అమరావతిని సినీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేష్

రాష్ట్ర రాజకీయ, పరిపాలనా కేంద్రంగా ఎదుగుతున్న అమరావతి ఈసారి సినీ రంగానికి కూడా వేదికగా మారింది. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 112వ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం...

ఆర్‌యూబీ సమస్యపై రాజ్యలక్ష్మి చొరవ.. ఎంపీ ఈటల రాజేందర్‌తో బాధితుల భేటీ

వినాయక్ నగర్ డివిజన్ పరిధిలో ప్రతిపాదించిన ఆర్‌యూబీ (రైల్వే అండర్ బ్రిడ్జి) నిర్మాణంపై స్థానిక కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌యూబీ నిర్మాణం కోసం అధికారులు మార్కింగ్ చేయడంతో పలు ఇళ్లు కోల్పోయే...

హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్లు వెంటనే ఇవ్వాలి: ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్

తెలంగాణలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ, మండల స్థాయిలో పనిచేస్తున్న విలేకరులకు ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు, గౌరవం అందడం...
spot_img

Hot Topics

error: Content is protected !!