Tuesday, June 23, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

పంచాయతీరాజ్ ENC కార్యాలయంలో కాల్ సెంటర్

అధిక వ‌ర్షాల పరిస్థితుల్లో ప్రజలకు వేగవంతమైన సహాయం అందించేందుకు పంచాయతీ రాజ్ శాఖ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. రాజధానిలోని ఈఎన్సీ (ఇంజనీర్ ఇన్ చీఫ్) కార్యాలయంలో ప్రత్యేకంగా ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు...

ఫలించిన చంద్రబాబు కృషి…. 738 కి.మీ ప్రయాణించి కుప్పానికి కృష్ణమ్మ

రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు నాడు ఎన్టీఆర్ వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుడితే…ఆయన కలను చంద్రబాబు సాకారం చేస్తున్నారు. సీమ పల్లెల్లోకి నీళ్లు పారించారు. సీమకు పూర్తి స్థాయిలో కృష్ణా జలాలు అనేవి ఇన్నేళ్లూ...

$2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కూటమి ప్రభుత్వ లక్ష్యం! : నారా లోకేష్

దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఎపి లోని కూటమి ప్రభుత్వం నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీని నిర్మిస్తోంది… ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 2047నాటికి $2.4ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నది మా లక్ష్యం. ఈ ప్రయాణంలో చార్డర్డ్...

వైభవంగా నటుడు విశాల్ – సాయి ధన్సిక నిశ్చితార్థం

తమిళ సినీ నటుడు, నిర్మాత విశాల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ నిర్మాత జి.కె.రెడ్డి చిన్న కుమారుడు విశాల్, ప్రేమ చదరంగం సినిమాతో తెరంగేట్రం చేసి, పందెంకోడి,...

ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన – పలు అభివృద్ధి పనుల ప్రారంభం

ములుగు జిల్లాలో పర్యటించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.గోవిందరావుపేట, తాడ్వాయి మండలాలతో పాటు పలు గ్రామాల్లో పనులు పూర్తి...
spot_img

Hot Topics

error: Content is protected !!