Tuesday, June 23, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

లోబోకు ఏడాది జైలు శిక్ష

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో పాటు పలువురికి గాయాలు కలిగిన కేసులో టీవీ నటుడు ఖయూమ్ అలియాస్ లోబోకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ మేరకు గురువారం జనగామ...

భారీ వర్షాలతో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రహదారుల పునరుద్ధరణకు చర్యలు – మంత్రి సీతక్క

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా పంచాయతీరాజ్ రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క ఈ రోజు ENC ఎన్. అశోక్, పంచాయతీరాజ్...

విశాఖ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 68వ రోజు ప్రజాదర్బార్

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఉదయం విశాఖ నగర పార్టీ కార్యాలయంలో 68వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు...

మౌలాలి డివిజన్ 138లో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

మౌలాలి డివిజన్ 138 కార్పొరేటర్ శ్రీమతి సునీత శేఖర్ కార్యాలయంలో మట్టి గణపతి విగ్రహాలను వివిధ కాలనీ అధ్యక్షులు, సొసైటీ సభ్యులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విగ్నేశ్వర నగర్ కాలనీ అధ్యక్షులు వెంకటేష్...

రామచందర్‌రావును మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ రాజ్యలక్ష్మి

తెలంగాణ బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావును వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విదేశీ పర్యటన ముగించుకుని మల్కాజగిరి చేరుకున్న ఆమె, “ఎనిమిది నెలల పాటు విదేశంలో...
spot_img

Hot Topics

error: Content is protected !!