తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మంత్రి సీతక్క వివిధ అంశాలపై చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ చేపట్టడం అంటే బీఆర్ఎస్కు భయం ఎందుకు? అని...
విజయవాడలోని ఏ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోను ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) సతీమణి కేశినేని జానకి లక్ష్మీ ప్రారంభించారు. ఆమె స్టాళ్లను సందర్శించి వివిధ రకాల చేనేత...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదిక హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేపు సభలో కాళేశ్వరం నివేదికను ప్రవేశపెట్టే అవకాశముందని సమాచారం.ఈ నేపథ్యంలో...
రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రతరం అయిందని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శనివారం గన్పార్క్ వద్ద నిరసనకు దిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ఖాళీ యూరియా బస్తాలను...
సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ను కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి, వినాయక్ నగర్ డివిజన్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె సంతోషిమా...