Friday, July 10, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

ఛత్రపతి శివాజీ ఆశయాలతో భారతం మళ్లీ విశ్వగురువుగా ఎదుగుతుంది: ఈటల రాజేందర్

కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రంగారెడ్డి నగర్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని...

బీసీల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు వినతి

తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ కోరారు....

యాంటీ ఎమర్జెన్సీ డే సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సెమినార్

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో "యాంటీ ఎమర్జెన్సీ డే" ప్రత్యేక సెమినార్ ఘనంగా నిర్వహించారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ, పౌర...

వినాయక్ నగర్‌లో రైల్వే అండర్ బ్రిడ్జి వివాదం.. బాధితులకు అండగా నిలిచిన ఎంపీ

వినాయక్ నగర్ డివిజన్ పరిధిలో ప్రతిపాదిత రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం అభివృద్ధి పనులను స్వాగతిస్తున్నప్పటికీ, ప్రతిపాదిత నిర్మాణం కారణంగా తమ నివాసాలు, రాకపోకలు, జీవన విధానంపై తీవ్ర ప్రభావం పడుతుందని కాలనీవాసులు...

అమరావతిని సినీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేష్

రాష్ట్ర రాజకీయ, పరిపాలనా కేంద్రంగా ఎదుగుతున్న అమరావతి ఈసారి సినీ రంగానికి కూడా వేదికగా మారింది. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 112వ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం...
spot_img

Hot Topics

error: Content is protected !!