Tuesday, June 23, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

నెల్లూరు–కడపలో సీఎం చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నెల్లూరు, కడప జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. పేదల సేవతో పాటు భగవంతుని సేవలో పాల్గొంటూ ఒకే రోజు రెండు ముఖ్య కార్యక్రమాలను ఆయన నిర్వహించనున్నారు.మొదటగా...

ప్రజల భాగస్వామ్యంతో మూసి పునర్జీవనం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మూసి నది పునర్జీవనం పనులు ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజల భాగస్వామ్యంతో కొనసాగుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో...

మహావీర్ జయంతి: అహింసా మార్గమే సమాజానికి దిక్సూచి

జైనమతానికి మహోన్నత దార్శనికుడు, 24వ తీర్థంకరుడు భగవాన్ మహావీరుడు జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భక్తులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహావీరుని బోధనలను స్మరించుకుంటూ, సమాజంలో శాంతి, సామరస్యం పెంపొందించాల్సిన అవసరాన్ని...

భగవాన్ మహావీర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న రాంచందర్ రావు

భగవాన్ మహావీర్ 2625వ జన్మకల్యాణక్ పవిత్ర సందర్భంగా బోయిన్‌పల్లిలో ఘనంగా మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ‘శ్రీ మహావీర్ జైన్ సేవా సంఘ్’ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించగా, తెలంగాణ బీజేపీ నేత...

టీడీపీ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు అండగా నిలుస్తాననే తన నిబద్ధతను మంత్రి నారా లోకేష్ మరోసారి చాటుకున్నారు. పార్టీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక, మానసిక భరోసా అందిస్తూ తన...
spot_img

Hot Topics

error: Content is protected !!