Friday, July 31, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

అంబేద్కర్ విగ్రహానికి నివాళి: ఆనంద్ బాగ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

ఆనంద్ బాగ్ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడగా, బీజేపీ...

మహిళా రిజర్వేషన్ బిల్లుతో కొత్త చరిత్ర

దేశంలో మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలనే నిర్ణయం చారిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళనం’ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు...

ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యం : కేశినేని వెంక‌ట్

ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సమర్థ నాయకుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని టిడిపి యువ నాయకులు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని ) కుమారుడు కేశినేని వెంకట్ అన్నారు. నవ్యాంధ్ర రాజధాని...

జగన్ రెడ్డి త్వరలోనే జీరో రెడ్డి కావడం ఖాయం

ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల సాకారమైందనీ, రాష్ట్ర రాజధానిగా అమరావతికి అధికారికంగా రాజముద్ర పడటంతో ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. పార్లమెంటు ఉభయ సభలు...

విజయవాడలో సోలార్ సర్వీసెస్ కార్యాలయం ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడలో సౌర శక్తి వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక కార్యక్రమం జరిగింది. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) సోమవారం పశ్చిమ నియోజకవర్గం వన్ టౌన్ ఇస్లాంపేట బిఆర్పి రోడ్డులో నూతనంగా...
spot_img

Hot Topics

error: Content is protected !!