Tuesday, June 23, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

ప్రజారోగ్యంపై ఉద్యమంలా పని చేయాలి: సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో మెరుగైన ప్రజారోగ్యం సాధన కోసం అందరూ ఉద్యమంలా కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఏప్రిల్ నెల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు,...

ఇడుక్కిలో కాంగ్రెస్ అభ్యర్థుల కోసం మంత్రి సీతక్క ప్రచారం

కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం తెలంగాణ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆమె విస్తృతంగా ప్రచారం...

గ్రామ సభల నిర్వహణపై మంత్రి సీతక్క దిశానిర్దేశం

రాష్ట్రవ్యాప్తంగా గ్రామాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణలో కీలకంగా గ్రామ సభలను నిర్వహించాలని ప్రభుత్వం...

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికు తెలంగాణ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో భాగంగా ఆయనను విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ మేరకు...

అక్షరానికి మించిన ఆయుధం లేదు..ఆడ‌బిడ్డ‌లంతా అక్షరమాల కార్యక్రమంలో చేరండి – మంత్రి సీతక్క

మహిళల సాధికారతకు అక్షరాస్యతే బలమైన పునాది అనే దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న “అమ్మకు అక్షరమాల” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విశేష ఫలితాలను అందిస్తోంది. ముఖ్యంగా మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులను...
spot_img

Hot Topics

error: Content is protected !!