Friday, July 10, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

181 మీర్జాలగూడలో బీజేపీ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ డోర్ టు డోర్ ప్రచారం

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలోని 181 మీర్జాలగూడ డివిజన్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ...

184, 185, 189 బూత్‌లను సందర్శించిన క్యానం రాజ్యలక్ష్మి..

వినాయక్‌నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి 184, 185, 189 బూత్‌లను సందర్శించి, అక్కడ జరుగుతున్న ఓటరు నమోదు ఫార్మ్ విత్తరణ ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (BLOలు), బూత్...

భారత్ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర: నితిన్ నబీన్

భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజిట్ భారత్ స్టూడెంట్ కాన్‌క్లేవ్’ కార్యక్రమం హైదరాబాద్​ లో ఘనంగా జరిగింది. విద్యార్థుల్లో...

ప్రతి బూత్‌లో కమలం వికసించాలన్న లక్ష్యంతో విజయ సంకల్ప సమ్మేళనం

ప్రతి బూత్‌లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో విజయాన్ని సాధించడమే లక్ష్యంగా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించిన బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనం ఉత్సాహభరిత...

తెలంగాణలో అధికారమే లక్ష్యం.. : బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్

వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. ప్రజాసేవ, ప్రజా సమస్యలపై...
spot_img

Hot Topics

error: Content is protected !!