Tuesday, June 23, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై దాసోజు శ్రవణ్ ఆగ్రహం..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చుతూ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ...

అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ.. సేవలను మరింత సమర్థవంతం చేస్తాం: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

అంగన్వాడీ టీచర్ల సేవలను మరింత సమర్థవంతంగా మార్చేందుకు సాంకేతిక సదుపాయాలను అందించాల్సిన అవసరం ఉందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈరోజు తన క్యాంపు కార్యాలయంలో సిడిపిఓ స్వాతితో కలిసి...

రేవంత్ రెడ్డికి రాంచందర్ రావు సవాల్.

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సవాల్ విసిరారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ...

టీడీపీ పొలిట్‌బ్యూరోలోకి అచ్చెన్న

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పార్టీ నూతన జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించారు. ఈ కమిటీల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు నేతలకు కీలక బాధ్యతలు...

టర్కీ పాఠశాలలో విద్యార్థి కాల్పులు.. 9 మంది మృతి

టర్కీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. 14 ఏళ్ల విద్యార్థి తనే చదువుతున్న పాఠశాలలో కాల్పులకు తెగబడి పలువురి ప్రాణాలు తీశాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ప్రాణాలు...
spot_img

Hot Topics

error: Content is protected !!