Tuesday, June 23, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల అసమతౌల్యత తొలగిస్తాం: అమిత్ షా

దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో ఉన్న తీవ్ర అసమతౌల్యతను సరిచేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ...

వాజ్‌పాయ్ నగర్ RUB పనులు వేగవంతం చేయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీని కోరిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ట్రాన్స్‌పోర్ట్, రోడ్లు & భవనాల శాఖ...

గుంటూరులో ఘనంగా ప్రారంభమైన వేగా జువెలర్స్ షోరూమ్.. బాలయ్య చేతుల మీదుగా ప్రారంభోత్సవం

గుంటూరు నగరంలో వేగా జువెలర్స్ నూతన షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై షోరూమ్‌ను ప్రారంభించారు. బాలకృష్ణ రిబ్బన్...

దక్షిణాది రాష్ట్రాలకు భారీగా లోక్‌సభ సీట్లు పెంపు..

దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై జరుగుతున్న చర్చల నడుమ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు జనాభా శాతానికి అనుగుణంగా కాకుండా మరింత అధికంగా లోక్‌సభ ఎంపీ...

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ బాధ్యతలు స్వాగతార్హం: మంత్రి గొట్టిపాటి రవికుమార్

తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న నారా లోకేశ్ నాయకత్వంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశంసలు కురిపించారు. పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో నారా...
spot_img

Hot Topics

error: Content is protected !!