ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “చైల్డ్ సేఫ్టీ – ప్రొటెక్షన్ & సే నో టు డ్రగ్స్” కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు తన జన్మదిన సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకుని స్వామివారి...
దేశ అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయిగా నిలిచే ఘట్టానికి హైదరాబాద్ వేదికైంది. దేశపు తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయాణానికి శ్రీకారం చుట్టుతూ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ కీలక ముందడుగు...
సంపద సృష్టికి సంస్కరణలే పునాది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నాలుగున్నర దశాబ్దాల తన రాజకీయ జీవితంలో సంస్కరణలకు ముందు తర్వాత భారతదేశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రధాని...
కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యి తీరుతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణలో కొత్త విప్లవం మొదలైందని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఇవాళ పార్టీ ఆవిర్భావం సందర్భంగా మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో...