Friday, July 10, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

ప్రపంచానికి యోగాను అందించిన ఘనత భారతదేశానిదే: ఎంపీ ఈటల రాజేందర్

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని యోగ సాధన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, బీజేపీ...

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో రక్తదానం చేసిన మంత్రి సీతక్క

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ...

హైటెక్స్‌లో కన్స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రి సీతక్క

హైదరాబాద్ హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన కన్స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ ఎగ్జిబిషన్ “అమృత్”ను తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి...

మౌలాలిలో శ్రీ గోదా తాయారు సమేత రంగనాథ స్వామి దేవస్థాన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్

మౌలాలిలోని కృష్ణానగర్ కాలనీలో ఉన్న శ్రీ గోదా తాయారు సమేత రంగనాథ స్వామి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్...

జేకే కాలనీ స్టార్మ్ వాటర్ డ్రైన్‌ను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి

వర్షాకాలం ప్రారంభమైయ్యే నేపథ్యంలో కాకతీయనగర్ డివిజన్ పరిధిలోని జేకే కాలనీలో స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులను మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పరిశీలించారు. తాను కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో కాలనీలో వర్షపు నీటి...
spot_img

Hot Topics

error: Content is protected !!