ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జరిగిన ఒక యాదృచ్ఛిక సంఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. మంగళవారం ఎంపీ కేశినేని శివనాథ్, ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ కలయికలో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రశంసలు కురిపించారు. మంగళవారం ఉదయం తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని...
హైదరాబాద్ హైకోర్టు నుంచి సినీ రాజకీయ రంగంలో మరోసారి చర్చనీయాంశమైన తీర్పు వెలువడింది. సీఎంతో సహా మంత్రులు సినిమాల్లో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ సందర్భంగా న్యాయమూర్తి...
రాష్ట్రంలో రైతులందరికీ యూరియా ఎరువులు అందుబాటులో ఉన్నాయి. రైతులు ఎరువుల కొరతతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపినట్లుగా, రాష్ట్రానికి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం మూడున్నర గంటలపాటు కొనసాగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, ఆరోగ్యరంగం మరియు విద్యా రంగంలో విప్లవాత్మక...