Friday, July 17, 2026
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజాను పూర్తిగా నియంత్రణలోకి తీసుకొస్తున్నాం : అచ్చెన్నాయుడు

రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా సోడమ్ మండలం అమ్మగారిపల్లి, పుట్టవారిపల్లి గ్రామాల్లో గుర్తించిన ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (పక్షి ఫ్లూ) కేసులపై ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు...

పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహానికి సీఎం చంద్రబాబు, నారా లోకేష్ హాజరు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, విద్య మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కలిసి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ...

బీజేపీలో చేరిన సినీ నటుడు వరుణ్ సందేశ్ తల్లి డాక్టర్ రమణి

ప్రఖ్యాత సినీ నటుడు వరుణ్ సందేశ్ తల్లి, సామాజిక కార్యకర్త డాక్టర్ రమణి తెలంగాణ బీజేపీలో చేరడం రాజకీయ, సామాజిక రంగాల్లో పెద్ద సంచలనంగా నిలిచింది. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర...

విజయవాడ ఉత్సవ్ విజయవంతం చేసేందుకు కేశినేని శివనాథ్ పిలుపు

విజయవాడ ఉత్సవ్ వేదికలపై జరుగుతున్న కార్యక్రమాలను భక్తులతోపాటు నగరవాసులు ఆహ్వానిస్తున్నారని, సాయంత్రం 6 గంటల తర్వాత నగర వాసులు ఉత్సవ్ లో పాల్గొని సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను ఆస్వాదిస్తున్నార‌న్నారు. రేపు రాష్ట్రప‌తి సీకే రాధ‌కృష్ణ‌న్...

ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఎంపి కేశినేని శివనాథ్ ఆహ్వానం

ఇంద్రకీలాద్రి పై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరగబోయే దసరా శరన్నవరాత్రి మహోత్సవాల కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ను ఆహ్వానించారు. ఈ...
spot_img

Hot Topics

error: Content is protected !!