ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్గిరి బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ భారీ మెజారిటీ తో ఘన విజయం సాధించడంతో వినాయక్ నగర్ డివిజన్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి , డివిజన్ నాయకులు వినాయక్ నగర్ చౌరస్తా లో టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఓం ప్రకాష్, ఓబీసీ జిల్ల అధ్యక్షులు మంగెష్ ,నవీన్, సాయి సురేష్,గోపాల్ , జగదీష్ చారీ,నరేందర్, శివ,శ్రీనివాస్,వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు