బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ K. కవిత చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. సింగరేణి కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన ‘బాయి బాట’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె...
హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు సాధించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, పరిపాలనా వైఫల్యాలకు...
వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని దీనదయాళ్ రోడ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి కోరారు. ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సంచిత గంగ్వార్ను కలిసి వినతిపత్రం...
హైదరాబాద్ జిల్లా గోల్కొండ ప్రాజెక్టు పరిధిలోని మల్లేపల్లి సెంటర్, మహాత్మా గాంధీ నగర్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన "అమ్మ మాట – అంగన్వాడీ బాట" కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి...
వినాయక్ నగర్ డివిజన్ జేకే కాలనీలో మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. కాలనీలో ట్రాన్స్ఫార్మర్పై అధిక లోడ్ కారణంగా తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందని, ట్రాన్స్ఫార్మర్...