Saturday, August 1, 2026
Homeట్రేండింగ్

ట్రేండింగ్

వినాయక్ నగర్ డివిజన్ సింహాద్రి నగర్‌లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాజ్యలక్ష్మి

వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని సింహాద్రి నగర్‌లో స్థానిక సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు పడింది. రూ. 13 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి బుధవారం...

మెగా కుటుంబంలో కొత్త వెలుగులు – తండ్రి అయిన వరుణ్ తేజ్

మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ప్రముఖ నటుడు వరుణ్ తేజ్, ఆయన భార్య లావణ్య త్రిపాఠి తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించారు. హైదరాబాద్‌లోని ప్రసిద్ధ రెయిన్‌బో ఆసుపత్రిలో లావణ్య ఓ పండంటి...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయమే గోపినాథ్‌కు నిజమైన నివాళి: కేటీఆర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ వర్గాల్లో చురుగ్గా చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన...

ఢిల్లీలో రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లిన మంత్రి నారా లోకేష్

రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో బిజీ షెడ్యూల్ మధ్యలో మంగళవారం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. ఇటీవలే రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు బాబుకి జన్మనిచ్చిన...

ములుగు జిల్లాలో రోడ్ల అభివృద్ధికి సీతక్క శంకుస్థాపన

ములుగు జిల్లా గ్రామీణ ప్రాంతాలతో పాటు మండల కేంద్రాలలో రోడ్ల అభివృద్ధి పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి...
spot_img

Hot Topics

error: Content is protected !!