Thursday, June 25, 2026
Homeట్రేండింగ్

ట్రేండింగ్

ఢిల్లీలో రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లిన మంత్రి నారా లోకేష్

రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో బిజీ షెడ్యూల్ మధ్యలో మంగళవారం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. ఇటీవలే రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు బాబుకి జన్మనిచ్చిన...

ములుగు జిల్లాలో రోడ్ల అభివృద్ధికి సీతక్క శంకుస్థాపన

ములుగు జిల్లా గ్రామీణ ప్రాంతాలతో పాటు మండల కేంద్రాలలో రోడ్ల అభివృద్ధి పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి...

గచ్చిబౌలిలో 5K Run – డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కోసం వైద్యుల మహా పరుగు

డ్రగ్స్‌ వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు డాక్ట్రెస్ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం 5 కిలోమీటర్ల పరుగు ఘనంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో దాదాపు 600 మంది...

రామ్ దేవ్ బాబాను కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్ – విజ‌యవాడ ఉత్సవ్ ఆహ్వానం

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఒక యాదృచ్ఛిక సంఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. మంగళవారం ఎంపీ కేశినేని శివనాథ్, ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ కలయికలో...

పెంట్ హౌస్ వివాదం.. అల్లు అరవింద్‌కు షాక్ ఇచ్చిన అధికారులు

ప్రసిద్ధ సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఆయన నిర్మించిన ‘అల్లు బిజినెస్ పార్క్’ భవనంపై ఈ చర్యలు తీసుకున్నారు. భవన...
spot_img

Hot Topics

error: Content is protected !!