మూసి నది పునర్జీవనం పనులు ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజల భాగస్వామ్యంతో కొనసాగుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో...
జైనమతానికి మహోన్నత దార్శనికుడు, 24వ తీర్థంకరుడు భగవాన్ మహావీరుడు జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భక్తులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహావీరుని బోధనలను స్మరించుకుంటూ, సమాజంలో శాంతి, సామరస్యం పెంపొందించాల్సిన అవసరాన్ని...
భగవాన్ మహావీర్ 2625వ జన్మకల్యాణక్ పవిత్ర సందర్భంగా బోయిన్పల్లిలో ఘనంగా మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ‘శ్రీ మహావీర్ జైన్ సేవా సంఘ్’ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించగా, తెలంగాణ బీజేపీ నేత...
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు అండగా నిలుస్తాననే తన నిబద్ధతను మంత్రి నారా లోకేష్ మరోసారి చాటుకున్నారు. పార్టీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక, మానసిక భరోసా అందిస్తూ తన...
రాష్ట్రంలో మెరుగైన ప్రజారోగ్యం సాధన కోసం అందరూ ఉద్యమంలా కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఏప్రిల్ నెల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు,...