Friday, July 31, 2026
Homeట్రేండింగ్

ట్రేండింగ్

శ్రీవారి సేవలో రాంచందర్ రావు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు తన జన్మదిన సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకుని స్వామివారి...

తొక్కి నారా తీయండి..A1 గా నేనే ఉంటా :తిన్మార్​ మల్లన్న

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు కొనసాగిస్తున్న అధిక ఫీజుల వ్యవహారం రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఈ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహం స్పష్టంగా బయటపడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ...

తెలంగాణలో స్వీయ జనగణన ప్రారంభం: కిషన్ రెడ్డి ఆన్‌లైన్‌లో నమోదు

దేశ అభివృద్ధి పథంలో కీలకమైన జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా 2027 జనగణనకు సంబంధించిన స్వీయ గణన కార్యక్రమం తెలంగాణలో ఆదివారం, 2026 ఏప్రిల్ 26న అధికారికంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్ర...

కొత్త పార్టీలు ఏర్పడటం సహజం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసిన పరిణామంగా కవిత తన కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు వెలువడిన వార్తలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా,...

అబద్ధాల ప్రచారంతో రైతులను మోసం చేసిన వైసీపీ :మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాల పునాది మీద నిలిచినవని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం రైతుకు వెన్నుదన్నుగా...
spot_img

Hot Topics

error: Content is protected !!