వినాయక్ నగర్ డివిజన్ పరిధిలో ప్రతిపాదించిన ఆర్యూబీ (రైల్వే అండర్ బ్రిడ్జి) నిర్మాణంపై స్థానిక కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్యూబీ నిర్మాణం కోసం అధికారులు మార్కింగ్ చేయడంతో పలు ఇళ్లు కోల్పోయే...
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన పుట్టినరోజును మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన జరుపుకున్న తొలి పుట్టినరోజు కావడంతో సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రశంసలు మెగాస్టార్ చిరంజీవికి అపారమైన ఆనందాన్ని కలిగించాయి. తన కుమారుడిని ప్రధాని మోదీ ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ అని సంబోధించడంపై...
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు టీటీడీ సిబ్బంది చేసిన చిన్న పొరపాటు కారణంగా కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లపై దర్శన సమయం తప్పుగా ముద్రించడంతో సుమారు 300...
తెలుగు ప్రేక్షకులకు సరికొత్త హారర్, సస్పెన్స్ అనుభూతిని అందించేందుకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమైంది. భయం, ఉత్కంఠ, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన “చెట్టు మీద దెయ్యం నాకేం భయం” చిత్రం జూన్ 26న...