Saturday, June 20, 2026
Homeట్రేండింగ్

ట్రేండింగ్

డబుల్ బెడ్ రూమ్ సమస్యలపై ఎంపీ ఈటలను కలిసిన మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి శామీర్‌పేట్‌లోని ఆయన నివాసంలోని ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వినాయక్ నగర్ డివిజన్ పరిధిలో పర్యటించిన సందర్భంగా...

‘జీవితంలో కొన్ని పుస్తకాలను మూసేయాల్సిందే’.. బీఆర్ఎస్‌పై కవిత కీలక వ్యాఖ్యలు

టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుతో గానీ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీతో గానీ భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ అనుబంధం ఉండబోదని ఆమె...

బీఆర్ఎస్ అనే పుస్తకాన్ని మూసేశా.. తెలంగాణ రక్షణ సేనతో కొత్త చరిత్ర రాస్తా: కవిత

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కానీ, ఆ పార్టీతో కానీ తిరిగి కలిసే ప్రసక్తే లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తన రాజకీయ...

లక్నో వన్డేలో భారత్ ఘన విజయం..

లక్నో వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆఫ్ఘనిస్థాన్‌పై 170 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే...

వెన్నుపోటుకు పేటెంట్ హక్కుదారుడు జగన్‌ : అచ్చెన్నాయుడు

రాష్ట్ర రాజకీయాల్లో వెన్నుపోటు గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ మోహన్ రెడ్డికి లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. వెన్నుపోటుకు కర్త, కర్మ, క్రియ జగన్‌నేనని,...
spot_img

Hot Topics

error: Content is protected !!