Friday, July 10, 2026
Homeటాప్ న్యూస్

టాప్ న్యూస్

మల్కాజిగిరిలో BLA-2 అవగాహన కార్యక్రమం.. పాల్గొన్న మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో BLA-2 (బూత్ లెవల్ ఏజెంట్) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినాయక్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన జోనల్...

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ..

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం...

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారనున్నాయి. ఇప్పటికే రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో నేటి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు మరింత ఊపందుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో...

చంద్రబాబు యోగి, కర్మయోగి: రామ్ దేవ్ బాబా

అమరావతి ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగాసాధన కార్యక్రమంలో యోగా గురువు రామ్ దేవ్ బాబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా భారతదేశానికి గర్వకారణమని, ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప...

యోగాతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు సాధ్యం: సీఎం చంద్రబాబు

అమరావతి ఉండవల్లి గుహల వద్ద యోగా గురువు రామ్ దేవ్ బాబా నిర్వహించిన యోగాసాధన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు. యోగాంధ్ర లోగోతో కూడిన షర్ట్ ధరించి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.....
spot_img

Hot Topics

error: Content is protected !!