వినాయక్ నగర్ డివిజన్ జేకే కాలనీలో మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. కాలనీలో ట్రాన్స్ఫార్మర్పై అధిక లోడ్ కారణంగా తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందని, ట్రాన్స్ఫార్మర్...
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు జి. కిషన్రెడ్డి జన్మదినం సందర్భంగా దేశ అత్యున్నత నాయకత్వం నుంచి శుభాకాంక్షల వెల్లువ వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,...
భారత రాజకీయ చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త అధ్యాయాన్ని లిఖించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. దేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నాయకుడిగా...
మాతృభూమి సేవలో నిత్యం అంకితభావంతో పనిచేస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం, నిరంతర శక్తి ప్రసాదించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు ఆనంద్బాగ్లోని...
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కలిసేందుకు ప్రయత్నించానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని భారతీయ జనతా పార్టీ తెలంగాణ...