నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో తాగునీటి సరఫరాపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గురువారం సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీలోని తన చాంబర్లో జరిగిన ఈ సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, మిషన్...
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు గౌడ్ యాష్కీకి కాంగ్రెస్ అధిష్ఠానం జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించింది. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) నూతన ఛైర్మన్గా మధు...
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు తాతా మధు, నవీన్ రెడ్డి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారానికి సంబంధించి ఇద్దరు ఎమ్మెల్సీలపై కఠిన చర్యలు ఉంటాయని రాజకీయ...
ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్రలను దీటుగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ప్రస్తుత రాజకీయ...
తెలంగాణలో ఎమర్జెన్సీని తలపించేలా పాలన కొనసాగుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం తీవ్ర ముప్పులో పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ...