తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు యూరియా కొరతపై చేపడుతున్న ఆందోళనలను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తీవ్రంగా ఖండించారు. ఆయన ఈ ఆందోళనలను కపట నాటకమని పేర్కొన్నారు. "యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వం కారణమా,...
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మంత్రి సీతక్క వివిధ అంశాలపై చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ చేపట్టడం అంటే బీఆర్ఎస్కు భయం ఎందుకు? అని...
కాప్రా ప్రెస్ క్లబ్ వినాయక మండపంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమంలో...
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత లెజెండరీ హాస్యనటుడు అల్లు రామలింగయ్య అర్ధాంగి కనకరత్నమ్మ శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో అల్లు,...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదిక హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేపు సభలో కాళేశ్వరం నివేదికను ప్రవేశపెట్టే అవకాశముందని సమాచారం.ఈ నేపథ్యంలో...