రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రతరం అయిందని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శనివారం గన్పార్క్ వద్ద నిరసనకు దిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ఖాళీ యూరియా బస్తాలను...
సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ను కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి, వినాయక్ నగర్ డివిజన్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె సంతోషిమా...
అధిక వర్షాల పరిస్థితుల్లో ప్రజలకు వేగవంతమైన సహాయం అందించేందుకు పంచాయతీ రాజ్ శాఖ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. రాజధానిలోని ఈఎన్సీ (ఇంజనీర్ ఇన్ చీఫ్) కార్యాలయంలో ప్రత్యేకంగా ఫ్లడ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు...
వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి మల్కాజ్గిరి డిప్యూటీ కమిషనర్ జకీయ సుల్తానాను ఈరోజు మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా డివిజన్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిపి, వాటిని త్వరితగతిన...
శుక్రవారం ఎన్టిఆర్ భవన్లో స్వర్గీయ నందమూరి హరికృష్ణ 7వ వర్థంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ, తెలంగాణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నందమూరి హరికృష్ణ చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పుష్పాంజలి ఘటించి...