హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికు తెలంగాణ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో భాగంగా ఆయనను విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ మేరకు...
మహిళల సాధికారతకు అక్షరాస్యతే బలమైన పునాది అనే దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న “అమ్మకు అక్షరమాల” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విశేష ఫలితాలను అందిస్తోంది. ముఖ్యంగా మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులను...
తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై అక్రమ మైనింగ్, భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ ఆయన్ను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి డిమాండ్...
పశ్చిమ ఆసియాలో ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఈ ఘర్షణ అనేక రూపాంతరాలు చెంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే ప్రమాదం...
రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన లేఖ రాశారు. అసెంబ్లీలో...