Sunday, June 28, 2026
Homeతెలంగాణ

తెలంగాణ

ములుగు మున్సిపాలిటీ నూతన చైర్ పర్సన్ గా ఎన్నికైన చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి సన్మాన కార్యక్రమంలో మంత్రి సీతక్క

ములుగు మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా ఎన్నికైన చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి సన్మాన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. కాంగ్రెస్ తరపున గెలిచిన కౌన్సిలర్లందరినీ శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి...

గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ ల పాత్ర కీలకం : మంత్రి సీతక్క

గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని,గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ ల పాత్ర కీలకంగా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. మంగళవారం...

మల్కాజ్గిరి డిగ్రీ కళాశాలకు జీఎంసీ క్రీడా సామగ్రి విరాళం చేసిన కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి

ఈ రోజు వాజ్పాయి నగర్, వినాయకనగర్ డివిజన్ పరిధిలోని మల్కాజ్గిరి డిగ్రీ కళాశాలలో జీఎంసీ (GMC) ద్వారా మంజూరైన క్రీడా సామగ్రిని కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి కాలేజ్ ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం సమక్షంలో...

వినాయకనగర్ డివిజన్ అభివృద్ధి పనులకు బడ్జెట్ మంజూరు చేయాలి : క్యానం రాజ్యలక్ష్మి

వినాయకనగర్ డివిజన్‌లో చేపట్టాల్సిన అత్యవసర అభివృద్ధి పనులకు సంబంధించి బడ్జెట్ మంజూరు చేయాలని వినాయకనగర్ డివిజన్ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి కోరారు.ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా GHMC జోనల్ కమిషనర్‌ను కలసి,...

బండచెరువు వాకర్స్ పార్కులో అభివృద్ధి పనులకు శ్రీకారం

వినాయక్‌నగర్ పరిధిలోని బండచెరువు వాకర్స్ పార్కులో సుమారు రూ.16 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులను కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి సోమవారం ప్రారంభించారు. ఈ నిధులతో పార్కులో ర్యాంప్, మెట్లు, చెరువులోకి దిగేందుకు...
spot_img

Hot Topics

error: Content is protected !!