Saturday, July 18, 2026
Homeతెలంగాణ

తెలంగాణ

ప్రజల భాగస్వామ్యంతో మూసి పునర్జీవనం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మూసి నది పునర్జీవనం పనులు ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజల భాగస్వామ్యంతో కొనసాగుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో...

మహావీర్ జయంతి: అహింసా మార్గమే సమాజానికి దిక్సూచి

జైనమతానికి మహోన్నత దార్శనికుడు, 24వ తీర్థంకరుడు భగవాన్ మహావీరుడు జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భక్తులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహావీరుని బోధనలను స్మరించుకుంటూ, సమాజంలో శాంతి, సామరస్యం పెంపొందించాల్సిన అవసరాన్ని...

భగవాన్ మహావీర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న రాంచందర్ రావు

భగవాన్ మహావీర్ 2625వ జన్మకల్యాణక్ పవిత్ర సందర్భంగా బోయిన్‌పల్లిలో ఘనంగా మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ‘శ్రీ మహావీర్ జైన్ సేవా సంఘ్’ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించగా, తెలంగాణ బీజేపీ నేత...

ఇడుక్కిలో కాంగ్రెస్ అభ్యర్థుల కోసం మంత్రి సీతక్క ప్రచారం

కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం తెలంగాణ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆమె విస్తృతంగా ప్రచారం...

గ్రామ సభల నిర్వహణపై మంత్రి సీతక్క దిశానిర్దేశం

రాష్ట్రవ్యాప్తంగా గ్రామాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణలో కీలకంగా గ్రామ సభలను నిర్వహించాలని ప్రభుత్వం...
spot_img

Hot Topics

error: Content is protected !!