దేశవ్యాప్తంగా లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో ఉన్న తీవ్ర అసమతౌల్యతను సరిచేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ...
మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ట్రాన్స్పోర్ట్, రోడ్లు & భవనాల శాఖ...
దేశవ్యాప్తంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై జరుగుతున్న చర్చల నడుమ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు జనాభా శాతానికి అనుగుణంగా కాకుండా మరింత అధికంగా లోక్సభ ఎంపీ...
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చుతూ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ...
అంగన్వాడీ టీచర్ల సేవలను మరింత సమర్థవంతంగా మార్చేందుకు సాంకేతిక సదుపాయాలను అందించాల్సిన అవసరం ఉందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈరోజు తన క్యాంపు కార్యాలయంలో సిడిపిఓ స్వాతితో కలిసి...