దేశ అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయిగా నిలిచే ఘట్టానికి హైదరాబాద్ వేదికైంది. దేశపు తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయాణానికి శ్రీకారం చుట్టుతూ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ కీలక ముందడుగు...
కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యి తీరుతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణలో కొత్త విప్లవం మొదలైందని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఇవాళ పార్టీ ఆవిర్భావం సందర్భంగా మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో...
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్రావులకు తెలంగాణ హైకోర్టులో కీలక ఊరట లభించింది. దాదాపు పదిహేనేళ్లుగా పెండింగ్లో కొనసాగుతున్న ఒక పాత కేసును న్యాయస్థానం...
దేశ రాజకీయాల్లో కీలకంగా భావిస్తున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా తమిళనాడులో మొత్తం అసెంబ్లీ స్థానాలకు, అలాగే పశ్చిమ బెంగాల్లో తొలి విడత ఎన్నికలకు నిన్న పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్లో అనూహ్యంగా భారీ...
తెలంగాణలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ మరణాన్ని “ప్రభుత్వ...