ఐపీఎల్ సీజన్లో జట్ల మార్పులు, ఆటగాళ్ల గాయాలు సాధారణమే. కానీ ప్రతి జట్టుకీ సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేయడం చాలా కీలకం. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టు తమ బౌలింగ్...
డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు డాక్ట్రెస్ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం 5 కిలోమీటర్ల పరుగు ఘనంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో దాదాపు 600 మంది...
క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటాలంటే అవసరమైన మౌలిక సదుపాయాలు, దిశానిర్దేశం లభించాల్సిన అవసరం ఉందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.విక్టరీ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న...
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్ట్లో భారత జట్టు పోరాడినా, 22 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. విజయం కోసం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్… 170 పరుగులకే...
లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఇంగ్లండ్-భారత్ టెస్టులో నాలుగో రోజు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో కేవలం 192 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్ ముందు 193 పరుగుల విజయలక్ష్యం...