వయసు ధృవీకరణ పత్రాల్లో అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో బెంగాల్ లెగ్ స్పిన్నర్, భారత అండర్-19 జట్టు ఆటగాడు రోహిత్ యాదవ్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కఠిన చర్యలు తీసుకుంది. అతడిపై...
2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఇప్పటి నుంచే సన్నాహాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగా టోర్నీ ప్రధానంగా దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న నేపథ్యంలో.. అక్కడి పరిస్థితులకు భారత ఆటగాళ్లు ముందుగానే...
భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ‘లగాన్’ చిత్రం విడుదలై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ సినిమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ...
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తూంకుంటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫుట్బాల్ గ్రౌండ్ను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ప్రారంభించారు. చైర్మన్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్యతో కలిసి ఆయన...
లక్నో వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆఫ్ఘనిస్థాన్పై 170 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన టీమిండియా మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే...