తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయిక, వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని కలిసి భేటీ అయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర నేతలతో...
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. గత 41 రోజులుగా భక్తులు సమర్పించిన నగదు, నగల కానుకలను బుధవారం ఆలయ సిబ్బంది లెక్కించారు. రూ. 2,45,48,023 నగదు సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి...
ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిది సంచలన వ్యాఖ్య. బుధవారం నాడు ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఇలాంటి పరిస్థితులు వస్తే, అంటే సొంత కుటుంబసభ్యుల ఫోన్...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై...