Friday, July 10, 2026
Homeరాష్ట్రీయం

రాష్ట్రీయం

ప్రతి బూత్‌లో కమలం వికసించాలన్న లక్ష్యంతో విజయ సంకల్ప సమ్మేళనం

ప్రతి బూత్‌లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో విజయాన్ని సాధించడమే లక్ష్యంగా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించిన బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనం ఉత్సాహభరిత...

ఆర్‌యూబీ సమస్యపై రాజ్యలక్ష్మి చొరవ.. ఎంపీ ఈటల రాజేందర్‌తో బాధితుల భేటీ

వినాయక్ నగర్ డివిజన్ పరిధిలో ప్రతిపాదించిన ఆర్‌యూబీ (రైల్వే అండర్ బ్రిడ్జి) నిర్మాణంపై స్థానిక కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌యూబీ నిర్మాణం కోసం అధికారులు మార్కింగ్ చేయడంతో పలు ఇళ్లు కోల్పోయే...

శ్రీవాణి దర్శన టికెట్లలో సమయం తప్పు..

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు టీటీడీ సిబ్బంది చేసిన చిన్న పొరపాటు కారణంగా కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లపై దర్శన సమయం తప్పుగా ముద్రించడంతో సుమారు 300...

SIR ప్రక్రియపై తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి: ఎన్. రాంచందర్ రావు

మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల SIR అవగాహన వర్క్‌షాప్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పాల్గొన్నారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ...

ఓటు హక్కుతోనే దేశ భవిష్యత్తును మార్చగలం: ఎంపీ ఈటల రాజేందర్

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల SIR అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో కలిసి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్...
spot_img

Hot Topics

error: Content is protected !!