ఆధునిక సాంకేతికతను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా డ్రోన్ సేవలను అందించేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ఏపీ డ్రోన్...
GHMC అధికారాలపై హైడ్రా ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సీటు వద్ద కొబ్బరికాయ కొట్టి, అరటిపళ్ళ నైవేద్యం పెట్టిన ఆయన... GHMC...
గాంధీభవన్లో ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుల సమావేశం జోరుగా జరిగింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్లో నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లా పార్టీ ఇన్చార్జి మరియు రాష్ట్ర మంత్రి...
ఆరంభమయిన జీవన ప్రవాహం
1956 జూలై 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని జగన్నాధపురం గ్రామంలో జన్మించారు, చిన్ననాటి నుంచే సాహిత్య, సంగీత, వేద విజ్ఞాన వాతావరణంలో పెరిగారు. వారి కుటుంబం...
తెలుగు సినీ రంగంలో విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న విజయవాడ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మృతి దురదృష్టకరమే కాదు. తీవ్ర బాధకారం..సినీ రంగంలో ఆయన లేని లోటును...