Homeరాష్ట్రీయం

రాష్ట్రీయం

వినాయకనగర్ డివిజన్ అభివృద్ధి పనులకు బడ్జెట్ మంజూరు చేయాలి : క్యానం రాజ్యలక్ష్మి

వినాయకనగర్ డివిజన్‌లో చేపట్టాల్సిన అత్యవసర అభివృద్ధి పనులకు సంబంధించి బడ్జెట్ మంజూరు చేయాలని వినాయకనగర్ డివిజన్ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి కోరారు.ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా GHMC జోనల్ కమిషనర్‌ను కలసి,...

ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజాను పూర్తిగా నియంత్రణలోకి తీసుకొస్తున్నాం : అచ్చెన్నాయుడు

రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా సోడమ్ మండలం అమ్మగారిపల్లి, పుట్టవారిపల్లి గ్రామాల్లో గుర్తించిన ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (పక్షి ఫ్లూ) కేసులపై ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు...

విజయవాడ ఉత్సవ్ విజయవంతం చేసేందుకు కేశినేని శివనాథ్ పిలుపు

విజయవాడ ఉత్సవ్ వేదికలపై జరుగుతున్న కార్యక్రమాలను భక్తులతోపాటు నగరవాసులు ఆహ్వానిస్తున్నారని, సాయంత్రం 6 గంటల తర్వాత నగర వాసులు ఉత్సవ్ లో పాల్గొని సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను ఆస్వాదిస్తున్నార‌న్నారు. రేపు రాష్ట్రప‌తి సీకే రాధ‌కృష్ణ‌న్...

అంతర్జాతీయ స్థాయి ‘గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025’ అందుకోనున్న కేటీఆర్

తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు మరో అంతర్జాతీయ స్థాయి గౌరవం లభించింది. పర్యావరణ పరిరక్షణలో ఆయన చూపిన చొరవ, ఆవిష్కరణాత్మక హరిత విధానాల అమలుకు గుర్తింపుగా, ప్రతిష్ఠాత్మక ‘గ్రీన్...

కాంగ్రెస్‌పై రామచందర్ రావు ఘాటు విమర్శలు – బీజేపీకి కార్యకర్తలే బలం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ...
spot_img

Hot Topics

error: Content is protected !!