బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మెదక్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేలా అందరూ...
మల్కాజ్గిరి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ...
ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వాగతించారు....
అల్వాల్లో పోలీసుల లాఠీచార్జ్ – కేసులు నమోదు, సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలనలోమల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర దేవాలయంలో మంగళవారం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నేతల...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమం పల్లెల్లో ఉత్సాహంగా కొనసాగుతోంది. బతుకమ్మ ఉత్సవాల మాదిరిగా గ్రామాల్లో పచ్చదనం కోసం ప్రత్యేక చైతన్యం నెలకొంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది...