Friday, July 31, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

మత్స్యకారుల డిమాండ్లపై గళమెత్తిన వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచిపోతే ప్రజలు నిరసనల బాట పట్టాల్సి...

పీపుల్స్ స్టార్‌ను చూసి సీఎం లు సిగ్గుపడాలి: సీపీఐ నారాయణ

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి తీసిన "యూనివర్సిటీ" చిత్రాన్ని నేపథ్యంగా తీసుకుని, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ రాష్ట్ర ముఖ్యమంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు. సామాజిక సందేశాలతో కూడిన సినిమాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం,...

జన్మదినాన తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ప్రారంభించిన కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తన జన్మదినాన్ని పద్దతిగా, కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావు (కేసీఆర్) దంపతుల ఆశీర్వాదం...

రేవంత్ రెడ్డి – ప్రియాంక గాంధీ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయిక, వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని కలిసి భేటీ అయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర నేతలతో...

12 దేశాల కరెన్సీలు సమర్పించిన భక్తులు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. గత 41 రోజులుగా భక్తులు సమర్పించిన నగదు, నగల కానుకలను బుధవారం ఆలయ సిబ్బంది లెక్కించారు. రూ. 2,45,48,023 నగదు సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి...
spot_img

Hot Topics

error: Content is protected !!