Monday, June 22, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

కిసాన్ మోర్చా సమావేశంలో కాంగ్రెస్‌పై బీజేపీ ధ్వజం

పంచాయతీరాజ్ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ కొత్త నాటకం మొదలుపెట్టిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో...

కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ ధ్వజం

బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం బుధవారం నాడు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అధ్యక్షత...

మిర్యాలగూడ నేత దైద రవి బీజేపీలో చేరిక

మిర్యాలగూడకు చెందిన ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు దైద రవి, గురువారం నాడు భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరారు. ఈ కార్యక్రమం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. పార్టీలో చేరిన...

పవన్ కళ్యాణ్ సరసన నటించడం నా అదృష్టం – నిధి అగర్వాల్

బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. 'సవ్యసాచి'తో తెలుగు తెరపై అడుగుపెట్టిన నిధి, 'ఇస్మార్ట్ శంకర్'తో ఘనవిజయం అందుకున్నారు. అయితే ఆ తర్వాత భారీగా మించిన విజయాలు...

విజయ్ సేతుపతి–నిత్యా మీనన్ జంటగా ‘సార్‌ మేడమ్‌

విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన కొత్త చిత్రం ‘సార్‌ మేడమ్‌’ జూలై 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ‘A Rugged Love Story’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ రొమాంటిక్...
spot_img

Hot Topics

error: Content is protected !!