Monday, June 22, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

“సొంత కుటుంబసభ్యుల వాయిస్ వినాల్సిన పరిస్థితి వస్తే జీవితం విలవిల”

ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి సీఎం రేవంత్‌ రెడ్డిది సంచలన వ్యాఖ్య. బుధవారం నాడు ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఇలాంటి పరిస్థితులు వస్తే, అంటే సొంత కుటుంబసభ్యుల ఫోన్...

మౌలాలి డివిజన్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహణ

మౌలాలి 138 డివిజన్‌లోని చందాబాగ్ ప్రాంతంలో నల్ల పోచమ్మ మరియు ఎర్ర పోచమ్మ దేవాలయం సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు వంశీ ముదిరాజ్...

సఫిలగూడ కట్టమైసమ్మ దేవాలయంలో అన్నప్రసాద పంపిణీలో పాల్గొన్న కార్పొరేటర్ శ్రవణ్

సఫిలగూడలోని ప్రముఖ కట్టమైసమ్మ దేవాలయంలో సోమవారం జరిగిన అన్నప్రసాద కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రవణ్ పాల్గొన్నారు. భక్తులకు స్వచ్ఛమైన భోజనాన్ని అందిస్తూ, అన్నదానం పుణ్యకార్యాన్ని స్వయంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "అన్నదానం...

ఇది ప్రజాపాలనా? లేక రౌడీ పాలనా? : దాసోజు శ్రవణ్

కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మైనంపల్లి మరో నయీంలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించిన ఆయన, మల్కాజిగిరిలో బీఆర్ఎస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తూ రౌడీయిజానికి...

మల్కాజ్గిరిలో బోనాల ఏర్పాట్లపై కార్పొరేటర్ శ్రవణ్, డీసీ సుల్తానా సమీక్ష

మల్కాజ్గిరి డివిజన్‌లో బోనాల వేడుకలను పురస్కరించుకుని, ఆలయాల వద్ద జరుగుతున్న ఏర్పాట్లను కార్పొరేటర్ శ్రవణ్, నూతన డిప్యూటీ కమిషనర్ సుల్తానా కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓల్డ్ మల్కాజ్గిరిలోని పలు దేవాలయాలను...
spot_img

Hot Topics

error: Content is protected !!