Friday, July 31, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

తెలంగాణ హైకోర్టులో హరీష్‌రావు హౌస్‌మోషన్‌ పిటిషన్‌..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదిక హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేపు సభలో కాళేశ్వరం నివేదికను ప్రవేశపెట్టే అవకాశముందని సమాచారం.ఈ నేపథ్యంలో...

కాళేశ్వరం, ఎరువులు, గ్యారెంటీలు… అన్నింటిపై చర్చకు సిద్ధం – కేటీఆర్

రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రతరం అయిందని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) శనివారం గన్‌పార్క్ వద్ద నిరసనకు దిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ఖాళీ యూరియా బస్తాలను...

వినాయక్ నగర్ డివిజన్ పెండింగ్ పనులపై జోనల్ కమిషనర్‌ను కలసిన కార్పొరేటర్ రాజ్యలక్ష్మి

సికింద్రాబాద్‌ జోనల్ కమిషనర్‌ రవికిరణ్‌ను కార్పొరేటర్‌ క్యానం రాజ్యలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి, వినాయక్ నగర్‌ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె సంతోషిమా...

పంచాయతీరాజ్ ENC కార్యాలయంలో కాల్ సెంటర్

అధిక వ‌ర్షాల పరిస్థితుల్లో ప్రజలకు వేగవంతమైన సహాయం అందించేందుకు పంచాయతీ రాజ్ శాఖ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. రాజధానిలోని ఈఎన్సీ (ఇంజనీర్ ఇన్ చీఫ్) కార్యాలయంలో ప్రత్యేకంగా ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు...

ఫలించిన చంద్రబాబు కృషి…. 738 కి.మీ ప్రయాణించి కుప్పానికి కృష్ణమ్మ

రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు నాడు ఎన్టీఆర్ వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుడితే…ఆయన కలను చంద్రబాబు సాకారం చేస్తున్నారు. సీమ పల్లెల్లోకి నీళ్లు పారించారు. సీమకు పూర్తి స్థాయిలో కృష్ణా జలాలు అనేవి ఇన్నేళ్లూ...
spot_img

Hot Topics

error: Content is protected !!