హుజురాబాద్ ప్రజలు తనకు మించిన శక్తి లేదని, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తనకు స్ట్రీట్ ఫైట్ అవసరం లేదని, స్ట్రెయిట్ ఫైట్ చేయడానికే...
సచివాలయంలో మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయ ఆధునీకరణ పనులపై దేవాదాయ శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్, కమిషనర్...
గోదావరి నదిలో తెలంగాణకు న్యాయమైన నీటి వాటా లభించే వరకు బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలనే నినాదంతో బీఆర్ఎస్వీ రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజుల విస్తృత ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉద్యమం ద్వారా...
తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం, నరేంద్ర మోదీ నేతృత్వంలో రాష్ట్రాన్ని వికసిత తెలంగాణగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చేపట్టిన మెదక్ జిల్లా పర్యటన పార్టీ...
తెలుగు సినీ ప్రేక్షకులను తన కామెడీ నటనతో ఆకట్టుకున్న ప్రముఖ హాస్యనటుడు ఫిష్ వెంకట్ (వెంకట్ రాజ్) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, శుక్రవారం (జూలై...