Wednesday, June 24, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

అమరావతి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు: ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

అమరావతి రాజధాని పేరుతో రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం మభ్యపెడుతోందని మంత్రాలయం ఎమ్మెల్యే అమరావతి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు: ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మండల పరిధిలోని రాంపురం గ్రామంలో నిర్వహించిన...

హనీ రోజ్‌కు కేరళలో అసౌకర్యం.. అభిమానుల అత్యుత్సాహం హద్దులు దాటింది

తెలుగు, మలయాళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ప్రముఖ నటి Honey Rose ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో అసౌకర్యకర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈవెంట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చిన...

కుంజా రాము వర్ధంతి సందర్భంగా మంత్రి సీతక్క నివాళులు

మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలం మోకాలపల్లి గ్రామంలో నిర్వహించిన తన భర్త, ఉద్యమ సహచరుడు కుంజా రాము 22వ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమారుడు సూర్యతో పాటు...

రాష్ట్రంలో ఇంధన కొరత లేదు: భట్టి విక్రమార్క

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మరియు ఎల్పీజీ గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంధన సరఫరాపై ఎలాంటి కొరత లేదని, ప్రజలు...

బీఆర్ఎస్ సభను తప్పుదారి పట్టిస్తోంది: అసెంబ్లీలో మంత్రి సీతక్క ఆగ్రహం

అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో స్పందించారు. బీఆర్ఎస్ సభ్యుడు అనిల్ జాదవ్ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ఆదివాసీలకు కేటాయించే ప్రభుత్వ...
spot_img

Hot Topics

error: Content is protected !!