తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు అండగా నిలుస్తాననే తన నిబద్ధతను మంత్రి నారా లోకేష్ మరోసారి చాటుకున్నారు. పార్టీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక, మానసిక భరోసా అందిస్తూ తన...
రాష్ట్రంలో మెరుగైన ప్రజారోగ్యం సాధన కోసం అందరూ ఉద్యమంలా కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఏప్రిల్ నెల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు,...
ఇంద్రకీలాద్రి పై వేంచేసియున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజైన సోమవారం నాడు విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ఘనంగా...
అమరావతి రాజధాని పేరుతో రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం మభ్యపెడుతోందని మంత్రాలయం ఎమ్మెల్యే అమరావతి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు: ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మండల పరిధిలోని రాంపురం గ్రామంలో నిర్వహించిన...
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ రాజోలు నియోజకవర్గంలో తీవ్రంగా నెలకొన్న డ్రైనేజ్ సమస్యలపై ప్రశ్నించారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల గత మరియు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో...