Friday, June 26, 2026
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ప్రజారోగ్యంపై ఉద్యమంలా పని చేయాలి: సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో మెరుగైన ప్రజారోగ్యం సాధన కోసం అందరూ ఉద్యమంలా కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఏప్రిల్ నెల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు,...

వైభవంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి చైత్రమాస బ్రహ్మోత్సవాలు

ఇంద్రకీలాద్రి పై వేంచేసియున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజైన సోమవారం నాడు విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ఘనంగా...

అమరావతి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు: ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

అమరావతి రాజధాని పేరుతో రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం మభ్యపెడుతోందని మంత్రాలయం ఎమ్మెల్యే అమరావతి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు: ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మండల పరిధిలోని రాంపురం గ్రామంలో నిర్వహించిన...

ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో డ్రైనేజ్ సమస్యలు, పంట నష్టాలపై అసెంబ్లీలో చర్చ

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ రాజోలు నియోజకవర్గంలో తీవ్రంగా నెలకొన్న డ్రైనేజ్ సమస్యలపై ప్రశ్నించారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల గత మరియు ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో...

ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజాను పూర్తిగా నియంత్రణలోకి తీసుకొస్తున్నాం : అచ్చెన్నాయుడు

రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా సోడమ్ మండలం అమ్మగారిపల్లి, పుట్టవారిపల్లి గ్రామాల్లో గుర్తించిన ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (పక్షి ఫ్లూ) కేసులపై ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు...
spot_img

Hot Topics

error: Content is protected !!