Tag: telugu news

Browse our exclusive articles!

హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న క్యానం రాజ్యలక్ష్మి

హనుమాన్ జయంతి సందర్భంగా వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని లల్వని నగర్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు, హోమం, హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ క్యానం...

మేఘాలయ పర్యటనకు మంత్రి సీతక్క

తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బుధవారం నుంచి మేఘాలయ రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ పర్యటన స్టేట్-టు-స్టేట్ భాగస్వామ్య కార్యక్రమంలో...

లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల అసమతౌల్యత తొలగిస్తాం: అమిత్ షా

దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో ఉన్న తీవ్ర అసమతౌల్యతను సరిచేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ...

దక్షిణాది రాష్ట్రాలకు భారీగా లోక్‌సభ సీట్లు పెంపు..

దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై జరుగుతున్న చర్చల నడుమ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు జనాభా శాతానికి అనుగుణంగా కాకుండా మరింత అధికంగా లోక్‌సభ ఎంపీ...

తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై దాసోజు శ్రవణ్ ఆగ్రహం..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చుతూ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ...

Popular

AI అసిస్టెంట్ నుంచి AI ఏజెంట్ వరకు..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో రోజురోజుకూ కొత్త మార్పులు వస్తున్నాయి. ఇప్పటివరకు ఏఐని...

మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి, టీడీపీ నేత ఆళ్ల...

నిరుద్యోగుల అవకాశాలపై విషం చిమ్ముతున్నారు.. సాక్షిపై అచ్చెన్నాయుడు ఫైర్

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో రాజకీయ విమర్శలు చేయడం...

లోతుకుంట 40 ఎకరాల భూమి వివాదం.. తెలంగాణ సర్కార్ పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని లోతుకుంట ప్రాంతంలో సుమారు 40 ఎకరాల...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!