తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడబోనని, ప్రజల జీవితాలతో రాజకీయాలు చేసే వారిని నిలదీస్తానని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తాను తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న...
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలోని 181 మీర్జాలగూడ డివిజన్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ...
భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజిట్ భారత్ స్టూడెంట్ కాన్క్లేవ్’ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. విద్యార్థుల్లో...
వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. ప్రజాసేవ, ప్రజా సమస్యలపై...
హైదరాబాద్, జూన్ 23: తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్...