Monday, June 22, 2026
Homeట్రేండింగ్

ట్రేండింగ్

ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమా?.. పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన కేటీఆర్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఇక్కడి నాలుగు కోట్ల మంది...

ప్రపంచ వేదికపై ఏపీ ప్రకృతి వ్యవసాయానికి అరుదైన గౌరవం.. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ రైతులు, మహిళలకు అంకితం: మంత్రి అచ్చెన్నాయుడు

ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకం రెపరెపలాడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన పర్యావరణ పురస్కారాల్లో ఒకటైన ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్–2026’ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి...

రూ.62.20 కోట్ల సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ

రైతు సంక్షేమం, భూసార పరిరక్షణ, సుస్థిర వ్యవసాయాభివృద్ధికి కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్–2026 సీజన్‌లో పచ్చిరొట్ట పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు....

ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యం: కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) రాష్ట్ర ప్రజలకు రాష్ర్ట ఆవిర్భవ దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాన్ని, అమరవీరుల త్యాగాలను...

ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ ఘోర వైఫల్యం :బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను...
spot_img

Hot Topics

error: Content is protected !!