Saturday, June 20, 2026
Homeట్రేండింగ్

ట్రేండింగ్

జాబ్ మేళా క్యాలెండ‌ర్-2025 ఆవిష్క‌రించిన ఎంపి కేశినేని, ఎమ్మెల్యే వ‌సంత‌

ఎపి స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో నిర్వ‌హించే జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువ‌తీ యువ‌కుల‌కు అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుని ఉద్యోగం పొందడంతో పాటు మ‌రొక‌రి ఉద్యోగ అవ‌కాశం క‌ల్పించే స్థాయికి...

ఓల్డ్ మల్కాజ్గిరి లో పవర్ బోర్ రిపేర్ చేయించిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్

ఓల్డ్ మల్కాజ్గిరిలో పాడైపోయిన పవర్ బోర్‌ను మరమ్మతు చేయించారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మరియు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి సునీల్ యాదవ్. ఈ సందర్భంగా బోర్ పనితీరును పరిశీలించిన కార్పొరేటర్, బస్తీ...

తిరుమల గోశాలను పరిశీలించిన సీపీఐ నారాయణ

తిరుమలలోని ఎస్వీ గోశాలలో వందకు పైగా ఆవులు మరణించాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. భూమన వ్యాఖ్యలను కూటమి నేతలు ఖండించారు. ఈ క్రమంలో తిరుమల గోశాలను...

అమరావతికి రూ. 47,000 కోట్లు అవసరం: సీఎం చంద్ర‌బాబు

రాజధాని అమరావతికి ఇంకా రూ. 47వేల కోట్లు అవ‌స‌ర‌మ‌వుతాయని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్ర‌బాబు వెల్ల‌డించారు. రాజ‌ధానిలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూ. 77,249 కోట్లు అవసరం కాగా......

ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ ప్రమాణ స్వీకారం

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఏప్రిల్ 16న ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్...
spot_img

Hot Topics

error: Content is protected !!